Simhachalam: వైభవంగా సింహాద్రి అప్పన్న కల్యాణం

సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముగ్ధ మనోహర రూపంలో వధూ వరులు ఊరేగి భక్తులను అనుగ్రహించారు. 

Published : 13 Apr 2022 14:56 IST

సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముగ్ధ మనోహర రూపంలో వధూ వరులు ఊరేగి భక్తులను అనుగ్రహించారు. 

Tags :

మరిన్ని