Thomas Cup: సువర్ణధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లు.. థామస్ కప్‌లో స్వర్ణ పతకం కైవసం

భారత షట్లర్లు సువర్ణధ్యాయాన్ని లిఖించారు. 73ఏళ్ల థామస్  కప్  చరిత్రలో బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Published : 16 May 2022 10:26 IST
Tags :

మరిన్ని