CM Jagan: కోదండ రామునికి పట్టు వస్ర్తాలు సమర్పించిన జగన్‌

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు  వస్ర్తాలు సమర్పించారు. సుమారు 50 వేల మందికిపైగా భక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 16 Apr 2022 13:02 IST

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు  వస్ర్తాలు సమర్పించారు. సుమారు 50 వేల మందికిపైగా భక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

మరిన్ని