Nirmala Sitharaman: ఏపీ ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీచేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు.