logo

ఇతర దేశాల నుంచి 147 మంది

ఇతర దేశాల నుంచి ఈనెల 4, 5 తేదీల్లో జిల్లాకు 147 మంది వచ్చారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. పాజిటివ్‌గా తేలితే ఆ నమూనాలను జన్యు

Published : 06 Dec 2021 02:56 IST

గుంటూరు వైద్యం: ఇతర దేశాల నుంచి ఈనెల 4, 5 తేదీల్లో జిల్లాకు 147 మంది వచ్చారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. పాజిటివ్‌గా తేలితే ఆ నమూనాలను జన్యు విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ప్రయోగశాలకు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని