logo

ఉద్యాన అతిథిగృహంలో జూదం

చుట్టుగుంట సమీపంలోని ఉద్యాన అతిథిగృహంలో జూదమాడుతున్నారనే సమాచారంతో పశ్చిమ డీఎస్పీ సుప్రజ, నగరంపాలెం సీఐ హైమారావు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేసి

Published : 06 Dec 2021 02:56 IST

నిందితుల అరెస్టు, నగదు స్వాధీనం

జప్తుచేసిన నగదు పరిశీలిస్తున్న డీఎస్పీ సుప్రజ, సీఐ హైమారావు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : చుట్టుగుంట సమీపంలోని ఉద్యాన అతిథిగృహంలో జూదమాడుతున్నారనే సమాచారంతో పశ్చిమ డీఎస్పీ సుప్రజ, నగరంపాలెం సీఐ హైమారావు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేసి, వారి వద్ద రూ.11,74,160 నగదు జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ హైమారావు తెలిపారు. జూదరులు నగరంలోని ఓ ప్రజాప్రతినిధి అనుచరులని ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని