ఉద్యోగ జేఏసీ కార్యాచరణ అమలుకు కమిటీ
ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం అమలు పరిచే కార్యాచరణ కోసం ప్రత్యేక వాణి విన్పించేందుకు కమిటీ ఏర్పాటయ్యింది. తూర్పు శాఖ అధ్యక్షుడు పి.రాము, ఇతర నాయకుల
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం అమలు పరిచే కార్యాచరణ కోసం ప్రత్యేక వాణి విన్పించేందుకు కమిటీ ఏర్పాటయ్యింది. తూర్పు శాఖ అధ్యక్షుడు పి.రాము, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్యాంనాద్ను తూర్పుశాఖ సహాయ అధ్యక్షులుగా, జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహించే శ్రీనివాస్ను ఉపాధ్యక్షులుగా, బందరు ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి శ్రీనివాసరాజును మచిలీపట్నం నగర యూనిట్కు సహాయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?